వారాంతాలపై కవిత ఫన్నీ ట్వీట్‌..

వారాంతాలపై కవిత ఫన్నీ ట్వీట్‌..

కేటీఆర్‌ అంత కాకపోయినా నిజామాబాద్ మాజీ లోక్ సభ సభ్యురాలు,తెరాస మహిళా నేత కల్వకుంట్ల కవిత సైతం సామాజిక మాధ్యమాల్లో కొంత చురుకుగా ఉంటారు.అప్పుడప్పుడూ అభిబమానులు, కార్యకర్తలు, ప్రజలతో రాజకీయ,వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటారు.ఈ క్రమంలో తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఓ ఫన్నీ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన కుమారుడు ట్వీట్ ను తనకు పంపించాడని ఆమె చెప్పారు.ఇందులో వారంతాల గురించిమిస్టర్ బీన్చేస్తున్నట్లు కామెంట్ ఉంది. “నేను ఏమనుకుంటున్నానంటేవారాంతాలు చైనాలో రూపుదిద్దుకున్నట్టున్నాయి. అందుకే అవి ఎక్కువ కాలం ఉండవుఅన్న కొటేషన్ ఉంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సరదాగా కమెంట్లు చేస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos