జేఎన్‌యూ విద్యార్థులపై ఖాకీ జులుం

జేఎన్‌యూ విద్యార్థులపై ఖాకీ జులుం

న్యూ ఢిల్లీ: పెంచిన హాస్టల్ రుసుముల్ని తగ్గించాలని డిమాండు చేస్తూ సోమవానం రాష్ట్ర పతి భవన్కు పాద యాత్ర చేసిన విద్యా ర్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. విద్యార్థులను వెనక్కి వెళ్లాలని పోలీ సులు జారీ చేసిన హెచ్చరికల్ని ఖాతరు చేయ క పోవటంతో లాఠీ చార్జ్ చేశారు. విద్యా బోధన, పరిశోధనలకు ప్రఖ్యాతి గాంచిన ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ జేఎన్యూలో ప్రైవేటు విద్యా సంస్థలతో పోలిస్తే రుసుములు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ చదువుకోవటానికి ముఖ్యంగా ఆర్థికంగా బల హీన వర్గాల విద్యార్థులు అధిక ప్రాధాన్య మిస్తారు. వసతి గృహాల రుసుమును భారీగా పెంచటం వల్ల పేద కుటుంబాలకు చెంది న తాము ఉన్నత చదువులు చదవలేమని విద్యార్థులు వాదించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos