జిహాదీలు జిందాబాద్‌

జిహాదీలు జిందాబాద్‌

ఇస్లామాబాద్ : దివంగత ఒసామా బిన్ లాడెన్ తమ నాయకుడని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అభివ ర్ణించారు. జిహాది ఉగ్రవాదులందరు పాక్ హీరోలంటూ కొనియాడారని పాక్ రాజకీయనేత ఫర్హతుల్లా బాబర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.ఇంకా సంబంధిత వీడియోనూ జత చేసారు. వీడియో ప్రకారం పాకిస్తాన్కు లభ్ధి కలిగేఆ ఆఫ్ఘనిస్తాన్లో 1979లో మతపరమైన మిలిటెన్సిని ప్రవేశపెట్టారు. దరిమిలా అక్కడ నుంచి సోవియేట్లను వెళ్లిపోయేలా చేశామని ముషారఫ్ విపులీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos