13 మందికి కరోనా

13 మందికి కరోనా

అమరావతి : ఇప్పటి వరకు 13 మందికి కరోనా వ్యాధికి గురయ్యారని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్ జవహర్ రెడ్డి శనివారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. శనివారం రోజు ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు.‘ఈ రోజు 22 మందికి పరీక్షలు నిర్వహించా. నెగటివ్గా నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు 428 మందికి కరోనా పరీక్షలు నిర్వహించాం. విదేశాల నుంచి వచ్చిన వారికి, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos