మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం

మనిషి  ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం

అమరావతి: మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం తమదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం శాసనసభలో ప్రసంగించారు. గతంలో ఆస్పత్రులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని గమనించాలని కోరారు. వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos