అమరావతి: మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం తమదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం శాసనసభలో ప్రసంగించారు. గతంలో ఆస్పత్రులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని గమనించాలని కోరారు. వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.