ఇన్సైడర్ ట్రేడింగ్ గుట్టు రట్టుకు సిఐడి

ఇన్సైడర్ ట్రేడింగ్ గుట్టు రట్టుకు సిఐడి

అమరావతి:ఇక్కడి భూముల కొనుగోల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సీఐడీని రంగం లోకి దించింది. తెల్ల రేషన్ కార్డు కలిగిన 796 మంది ఎకరం భూమిని రూ. 3 కోట్లకు వంతున కొన్నట్లు సీఐడీ గుర్తించినట్టు తెలి సింది. రూ. 300 కోట్లతో భూములు కొన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిందని సమాచారం. విచారణ కోసం నాలుగు బృందా ల్ని సీఐడీ ఏర్పాటు చేసింది. బినామీల గుట్టు తేల్చే పనిలో  వారు ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos