ఐసీఐసీఐలో లావాదేవీ ఖరీదే

ఐసీఐసీఐలో లావాదేవీ ఖరీదే

ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు ఈ నెల 15 నుంచి సేవల రుసుమును బాగా పెంచనుంది. రోజు వారీ ధరావత్తు చెల్లింపులు, వసూ ళ్లు, ఇతర లావా దేవీలకూ ఇది వర్తిస్తుంది. విధించిన పరిమితికి మించి జరిపిన లావాదేవీలపై అదనపు రుసుం వసూలు చేస్తా రు. నెలకు నాలుగు సార్లు నగదు లావా దేవాలు ఉచితంగా చేసుకోవచ్చు. అంతకు మించితే రూ.150లు వసూలు చేస్తారు. సొంత ఖాతా ఉన్నశాఖల నుంచి రూ.రెండు లక్షల వరకూ ఉచితంగా లావాదేవీ చేయ వచ్చు. రోజు వారీ జరిపే లావాదేవీల్లో రూ.25 వేల వరకు ఉచిత పరి మితిని ప్రక టించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos