నష్ట పోయిన మార్కెట్లు

నష్ట పోయిన మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం నష్ట పోయాయి. సెన్సెక్స్ 76 పాయింట్లు కోల్పోయి 40,575కు, నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 11,968కు పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో హిందుస్థాన్ యూనిలీవర్ (1.15%), ఎల్ అండ్ టీ (0.89%), బజాజ్ ఆటో (0.82%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.81%), హెచ్డీఎఫ్సీ (0.75%)బాగా లభాల్ని గడించాయి. టాటా స్టీల్ (-3.35%), భారతి ఎయిర్ టెల్ (-2.52%), యస్ బ్యాంక్ (-2.43%), ఐటీసీ (-1.96%), యాక్సిస్ బ్యాంక్ (-1.78%) అధికంగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos