10 న థియేటర్లలో సీటీమార్

10 న థియేటర్లలో సీటీమార్

హైదరాబాదు : గోపీచంద్ కథా నాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ‘సీటీమార్’ 10 న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తమన్నా కథానాయిక. కబడ్డీ ఇతి వృత్తంగా కథ నడుస్తుంది. సినిమాగా పక్కా కమర్షి యల్ ఉంటుందని గోపి చంద్ విలేఖరులకు తెలిపారు. ‘మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా వరకూ పూర్తయింది. జోడీగా రాశిఖన్నా కనిపిస్తుంది. ఇక ఆ తరువాత దర్శకుడు శ్రీవాస్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాను. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది. మా హోమ్ బ్యానర్ అయిన ఈతరం ఫిలిమ్స్ ను మళ్లీ మొదలు పెట్టాలను కుంటున్నా. ఒక సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే అందుకు కాస్త సమయం పట్టొచ్చు” అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos