మార్కెట్లకు లాభాలు

మార్కెట్లకు లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్ని పొందాయి. సెన్సెక్స్ 13 పాయింట్లు లాభపడి 41,945, నిఫ్టీ 3 పాయింట్ల స్వ ల్ప నష్టంతో 12,352 వద్ద ఆగాయి. భారతి ఎయిర్ టెల్ (5.42%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.84%), సన్ ఫార్మా (1.24%), మారుతి సుజుకి (1.10%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.09%).లాభాల్ని గడించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.57%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.23%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.16%), ఎల్ అండ్ టీ (-1.10%), టీసీఎస్ (0.78%)బాగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos