ముంబై: అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ఆరంభమయ్యాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ 286 పాయింట్లతో 40,269 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 68 పాయింట్లతో 11,830 వద్ద ఉన్నాయి.