దూసుకుపోయిన మార్కెట్లు

దూసుకుపోయిన మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోయినా గురువారం మార్కెట్లు దూసుకుపోయాయి. రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 454 పాయింట్లు లాభపడి 58,795కి పెరిగింది. నిఫ్టీ 121 పాయింట్లు పుంజుకుని 17,536 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (6.10%), ఐటీసీ (1.49%), ఇన్ఫోసిస్ (1.47%), టెక్ మహీంద్రా (1.24%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.14%)బాగా లాభాల్ని గడిం చా యి.మారుతి సుజుకి (-1.23%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.22%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.12%), ఎల్ అండ్ టీ (-0.62%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.55%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos