నగరవాసుల పల్లె బాట

నగరవాసుల పల్లె బాట

హైదరాబాద్‌ : సంక్రాంతి ప్రయాణం మొదలైంది. హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు అధిక సంఖ్యలో తరలి వెళ్తున్నారు. దీంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. జనరల్‌ బోగీల్లో సీట్ల కోసం ప్రజలు పోటీలు పడ్డారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ బస్టాండ్లలోనూ రద్దీ నెలకొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos