ముగ్గురు నక్సల్స్​ హతం

భోపాల్: మహారాష్ట్ర సరిహద్దు లోని బాలాఘాట్ జిల్లా బహేలా పోలీస్ స్టేషన్ పరిధిలో లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హత మయ్యా రు. మృతుల్లో మహిళ – రమే ఉన్నట్లు అధికారులు వెల్లడిం చారు. వీరందరిపై రూ.30లక్షల రివా ర్డు ఉన్నట్లు హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. హతుల్లో డివిజినల్ కమిటీ సభ్యుడు నగేష్పైన రూ.15లక్షల రివార్డు, ఏరియా కమాండర్ మనోజ్తోపాటు రమే అనే మహిళపై చెరో ఎనిమిది లక్షల క్యాష్ రివార్డు ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos