బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌

బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌

న్యూ ఢిల్లీ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఇక్కడ బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, తెలంగాణ ఆర్టీసీ నేత అశ్వద్ధామ రెడ్డి కూడా కాషాయ తీర్థాన్ని పుచ్చుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos