అమరావతి: ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వ దినానికి బుధవారానికి బదులు మంగళ వారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వక్ఫబోర్డు సీఈవో సూచన మేరకు సెలవు దినాన్ని మార్చినట్లు వివరించింది.