అహ్మద్‌ పటేల్‌ను ప్రశ్నించిన ఈడీ

అహ్మద్‌ పటేల్‌ను ప్రశ్నించిన ఈడీ

న్యూఢిల్లీ : నగదు అక్రమ బదిలీ, సందేశార సోదరుల బ్యాంకు అవినీతి కేసుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ను ముగ్గురు ఈడీ అధికారులు గురువారం నాలుగో సారి ఇక్కడి ఆయన నివాసంలోనే ప్రశ్నించారు. ఇది వరకూ ఈడీ అధికారులు తనను 27 గంటల పాటు విచారించి 128 ప్రశ్నలు అడిగారని అహ్మద్ పటేల్ తెలిపారు.‘ఇది రాజకీయ వేధింపు చర్యే. ఎవరి ఒత్తిళ్లపై వారు (దర్యాప్తు అధికారులు) పని చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos