అక్కినేని ఉమెన్స్‌ ఆస్పత్రిలో ఈడీ సోదాలు

అక్కినేని ఉమెన్స్‌ ఆస్పత్రిలో ఈడీ సోదాలు

విజయవాడ: విదేశీ నిధులను సొంత ఖాతాలకు మళ్లించారన్న ఆరోపణల నేపథ్యంలో 40 మంది ఈడీ అధికారులు అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్ఆర్ఐ కోటాలో మెడికల్ సీట్ల ద్వారా రూ.కోట్లు సేకరించారని గుర్తించిన ఈడీ పలువురు ఎన్ఆర్ఐలు, ఆస్పత్రి సిబ్బందిని అదుపులోకి తీసుకుంది. కోవిడ్ సమయంలో పేషంట్ల నుంచి భారీగా వసూలు చేసిన నిధులను మళ్ళించారన్న పక్కా సమాచారంతో శనివారం మరి కొందరిని విచారించే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos