ఈడీ పరిధిలోకి మరో 15 సంస్థలు

ఈడీ పరిధిలోకి మరో 15 సంస్థలు

న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ను కేంద్రం మరింత శక్తివంతం చేసింది. మరో 15 సంస్థలను ఈడీ పరిధిలోకి తెచ్చింది. పీఎంఎల్ఏ చట్టంలోని 66వ నిబంధనను కేంద్రం మార్చింది. రాష్ట్ర పోలీసు విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఈడీ కోరిన ఏ సమాచారాన్నైనా ఇవ్వాల్సిందేనంటూ నోటిఫికేషన్ వెల్లడించింది. విదేశాంగశాఖ, ఎన్ఐఏలూ ఈడీ పరిధిలోకే చేరాయి. ది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos