సెన్సెక్స్ డౌన్.. నిఫ్టీ అప్

సెన్సెక్స్ డౌన్.. నిఫ్టీ అప్

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడిదుడుకుల్లో వ్యాపారాన్ని సాగించాయి. ఉదయం లాభాల్ని గడించిన విపణులు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించటంతో నష్టాల్లోకి జారాయి. సెన్సెక్స్ 131 పాయింట్లు నష్టపోయి 29,816కి పడి పోయింది. నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 8,660కి పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో యాక్సిస్ బ్యాంక్ (4.98%), ఐటీసీ (3.63%), ఎన్టీపీసీ (3.42%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.66%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.44%) బాగా లబ్ధి పొందాయి. బజాజ్ ఫైనాన్స్ (-8.87%), హీరో మోటో కార్ప్ (-8.04%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-5.94%), భారతి ఎయిర్ టెల్ (-5.89%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-4.37%).అధికంగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos