అమరావతి: పార్టీలో దుష్టశక్తుల ప్రమేయానికి వ్యతిరేకంగా తెదేపా అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు దివ్యవాణి ట్వీట్టర్ లో మంగళవారం ప్రకటించారు. ఇంతవరకు ఆదరించిన తెదేపా కార్యకర్తలకు దివ్యవాణి ధన్యవాదాలు తెలిపారు. మహానాడుకు పిలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.