సమాజాన్ని చీల్చే కుట్ర

సమాజాన్ని చీల్చే కుట్ర

లఖ్నవూ: పౌర సత్వ చట్ట సవరణతో భారత సమాజాన్ని చీల్చేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతోందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సోమవారం ఇక్కడ కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిప్పులు చెరిగారు. ఈ ముసా యిదా దేశా నికి అవమాన కరమని వ్యాఖ్యానించారు. ‘‘రైతుల ఆదాయాన్నిరెట్టింపు చేయలేదు. గంగా నదిని శుభ్ర పరచ లేదు. ఆర్థిక పరి స్థితిని ఏమాత్రం ముందుకు తీసుకెళ్ల లేదు. నల్ల ధనం ఇంకా తిరిగిరాలేదు. భారత పుత్రికలు అత్యంత ప్రమాదంలో ఉన్నా రు. వారిని కాపాడే ప్రయత్నం చేయలేదు. నేను ముందుగా చెప్పినట్టే సమాజం దృష్టి మరల్చే కుట్ర రాజకీయాలు భాజ పా చేస్తోంద’ని ధ్వజమెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos