కుప్ప కూలిన విపణి

కుప్ప కూలిన విపణి

ముంబై: రెపో రేటు మారక పోవటంతో స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లోకి కుంగాయి. సెన్సెక్స్ 70 పాయింట్లు నష్టపోయి 40,779కి, నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 12,018 వద్ద ఆగాయి. బీఎస్సీ సెన్సెక్స్ లో టీసీఎస్ (1.97%), ఐటీసీ (1.65%), ఎల్ అండ్ టీ (1.27%), ఇన్ఫోసిస్ (0.83%), టెక్ మహీంద్రా (0.69%) బాగా లభ్ధి పొందగా భారతి ఎయిర్ టెల్ (-2.84%), టాటా స్టీల్ (-2.47%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.36%), హీరో మోటో కార్ప్ (-1.79%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1. 7 4 %) చాలా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos