పార్టీ అధ్యక్షుణ్ని మార్చేసిన చిరాగ్

పార్టీ అధ్యక్షుణ్ని మార్చేసిన చిరాగ్

న్యూఢిల్లీ : బీహార్లోని లోక్జనతా పార్టీ (ఎల్జెపి) అధినాయకత్వం మధ్య ఏర్పడ్డ పొరపాచ్చాలు మరింత ముదురుతున్నాయి. బాబాయి-అబ్బాయి మధ్య పార్టీ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. అబ్బాయి చిరాగ్ పాశ్వాన్పై బాబారు పశుపతి కుమార్ పరాస్తో పాటు మరికొంత మంది ఎంపిలు తిరుగుబాటుకు పాల్పడిన సంగతి విదితమే. తాజా పార్టీ అధ్యక్ష ఎన్నిక పదవికి ఎన్నికలు జరుగుతాయని పరాస్ బుధవారం ప్రకటించారు. అదే రోజు రాత్రి చిరాగ్ బీహార్ ఎల్జెపి అధ్యక్షుడుగాఆయన కుడి భుజంగా వ్యవహరిస్తున్న రాజు తివారీని నియమించారు. దీంతో వివాదం మరింత రాజుకునే అవకాశాలున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos