సీబీఐ ఒక పాన్ షాప్

సీబీఐ ఒక పాన్ షాప్

ముంబై: సీబీఐని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక పాన్ షాప్ మదిరి తయారు చేసిందని మహారాష్ట్ర మత్స్యశాఖ, టైక్స్ టైల్ మంత్రి అస్లాం షేక్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘అది ఎక్కడకైనా పోతుంది. ముఖ్యంగా బీజేపీ యేతర పాలిత రాష్ట్రాలకు వెళ్తుంది. ఎవరినైనా బుక్ చేస్తుంది. ముఖ్యమంత్రులు, మంత్రులకు వ్యతిరేకంగా కూడా చర్యలు తీసుకుంటుంద’ని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos