కోల్ కతా: లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 255 మందిని పోలీసులు మంగళవారం ఇక్కడ అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం వారిపై కేసులు నమోదు చేశారు. పశ్చిమ బంగలో ఇప్పటి వరకు ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు.