21 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

21 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 58,136 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 17,345 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్ఈ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.59%), ఏసియన్ పెయింట్స్ (2.18%), ఎన్టీపీసీ (1.85%), మారుతి (1.81%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.60%) లాభాల్ని గడించాయి. టెక్ మహీంద్రా (-1.63%), హెచ్డీఎఫ్సీ (-1.30%), ఎల్ అండ్ టీ (-1.20%), టాటా స్టీల్ (-1.20%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.13%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos