ఉగ్రఘాతుకం- ఓ జవాను, పౌరుడు మృతి

ఉగ్రఘాతుకం- ఓ జవాను, పౌరుడు మృతి

కశ్మీర్ : బారాముల్లా జిల్లా సోపోర్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్ర వాదులు బుధ వారం చేసిన దాడిలో ఓ సైనికుడు, ఓ సాధారణ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోపోర్లో తనిఖీలు చేస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలపై ముష్కరులు దాడులు ప్రారంభించారని కశ్మీర్ డీజీపీ దిల్భాగ్ సింగ్ తెలిపారు. కాల్పుల్లో మరణించిన పౌరు డితో ఉన్న మూడేళ్ల బాలుడిని కాల్పుల నుంచి తప్పించి తల్లికి అప్పగిం చినట్లు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos