ఆయుర్వేద మందు అధ్యయనానికి ఆదేశం

ఆయుర్వేద మందు అధ్యయనానికి ఆదేశం

అమరావతి: ఆనందయ్య ఆయుర్వేద మందు పై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. నెల్లూరుకు వైద్యులు, శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాలని సూచించారు. కరోనా నియంత్రణ, టీకాల గురించి ఆయన సమీక్షించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos