రెండో రోజూ తగ్గిన పసిడి ధర

ముంబై:పుత్తడి ధరలు రెండో రోజూ దిగి వచ్చాయి.మంగళ వారం రూ.వేయి తగ్గగా బుధవారం మరింత తగ్గింది.రూ.300 తగ్గి రూ.42,570 వద్ద అమ్మకం సాగుతోంది.వెండి ధర కూడా కిలోకు సుమారు రూ.500 తగ్గింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos