లక్ష్యాన్ని చేధించిన నౌకా విధ్వంసక క్షిపణి

లక్ష్యాన్ని చేధించిన నౌకా విధ్వంసక క్షిపణి

న్యూ ఢిల్లీ: అరేబియా సముద్రంలో నావికాదళం శుక్రవారం నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్) ప్రయోగాన్ని విజయవంతంగా చేసింది. క్షిపణిని ఐఎన్ఎస్ ప్రబల్ నుంచి ప్రయోగించారు. ఉపయోగంలో లేని ఓ నౌకను లక్ష్యంగా ఉంచారు. గరిష్ఠ దూరంలో ఉంచిన ఈ లక్ష్యాన్ని క్షిపణి అత్యంత కచ్చితత్వంతో చేధించినట్లు నావికాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు. సంబంధిత వీడియోను ట్విట్టర్ లో విడుదల చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos