విజయవాడ: రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదల మార్గం సుగమమైంది కొన్ని సన్నివేశాలను కత్తిరిచిన తర్వాత యు/ఏ పత్రాన్ని జారీ చేసింది. సినిమా విడుదల తేదీని నిర్మాత,దర్శకులు ఖరారు చేయనున్నారు. తొలుత ఈ సినిమాకు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే పేరు పెట్టారు. కథనంతో పాటు పేరును సవాల్ చేసి కోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యా యి. కోర్టు ఆదేశాల మేరకు సెన్సార్ బోర్డు సినిమాను చూసి పరిశీల నాం శాలను తెలపాలని కోరిన విషయం తెలిసిందే.