శింబు జోడీగా దర్శకుడు శంకర్ తనయ

శింబు జోడీగా దర్శకుడు శంకర్ తనయ

చెన్నై: దర్శకుడు శంకర్ కూతురు అదితి హీరోయిన్ కార్తి కథానాయకుడిగా నటిస్తున్న ‘విరుమాన్’ సినిమాతో తమిళ తెరకి పరిచయమవుతోంది. దీని నిర్మాత సూర్య. కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు. ‘కరోనా కుమార్’ సినిమాలో ఆమె శింబు జోడీగా సందడి చేయనుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాత. గోకుల్ దర్శకుడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos